కూలిన ఎయిర్‌పోర్ట్ పైకప్పు..

ఒకరు మృతి, 8 మందికి గాయాలు

ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ 1 పైకప్పులో కొంత భాగం కూలిపోయింది. కుప్పకూలిన ప్రాంతం రోడ్డుపై పడటంతో అటుగా వెళ్తున్న పలు కార్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఎనిమిది మంది గాయపడ్డారు.

కూలిన ఎయిర్‌పోర్ట్ పైకప్పు..

దేశ రాజధాని ఢిల్లీలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ 1 పైకప్పులో కొంత భాగం కూలిపోయింది. కుప్పకూలిన ప్రాంతం రోడ్డుపై పడటంతో అటుగా వెళ్తున్న పలు కార్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఎనిమిది మంది గాయపడ్డారు.

దేశ రాజధాని ఢిల్లీలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ 1 పైకప్పులో కొంత భాగం కూలిపోయింది. కుప్పకూలిన ప్రాంతం రోడ్డుపై పడటంతో అటుగా వెళ్తున్న పలు కార్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఎనిమిది మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైరింజన్లను సంఘటనా స్థలానికి పంపించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

Read More భారత్‌ అభివృద్ధి వేగాన్ని చూసి ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోతోంది

తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు శిథిలాల కింద మరో వ్యక్తి ఉన్నాడని, అతడిని సురక్షితంగా బయటకు తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. అయితే గాయపడినవారు ప్రయాణికులా లేక బయటి వ్యక్తులా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

Read More 800 కేజీల తృణధాన్యాలతో 12 గంటలు శ్రమించి పీఎం మోదీ చిత్రాన్ని గీసిన 13 ఏళ్ల బాలిక

Latest News

గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్ గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్
హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) సెక్రటరీ, ఎన్‌ఆర్‌ఐ సెల్ కన్వీనర్ డాక్టర్ మహ్మద్ ఐజాజ్ ఉజ్ జమాన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు...
పోటాపోటీగా జరిగిన లడ్డూ వేలం పాట
తెలంగాణ ప్రాంతానికి నిరంకుశ పాలన నుంచి విముక్తి
లక్ష 36 వేలకు లడ్డు దక్కించుకున్న సాయి కృష్ణ
పెట్టుబడులకు, నూతన ఆవిష్కరణలకు అనుకూల ప్రాంతం - తెలంగాణ
అద్రాస్ పల్లిలో ఈత వనాల పరిశీలన