Category:
ఆంద్రప్రదేశ్
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%= node_description %>
<% } %> Read More... <%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... కడప జిల్లా ఎర్ర చందనం స్మగ్లర్ల అడ్డా...
Published On
By Jayabheri Daily
కడప, సెప్టెంబర్ 13 :కడప...
Read More... మళ్లీ తమ్మినేనికి పెద్ద పీట...
Published On
By Jayabheri Daily
శ్రీకాకుళం, సెప్టెంబర్ 13 :ఇటీవల...
Read More... బీజేపికి... ఆశాకిరణమేనా
Published On
By Jayabheri Daily
తెలుగుదేశం పార్టీకి కమ్మ, బీసీల మద్దతు ఉంది. జనసేనకు కాపు సామాజిక వర్గం అండగా నిలబడుతోంది. బిజెపి కి మాత్రం ఆ పరిస్థితి లేదు. అందుకే ఒక ప్రధాన సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకోవాలని బిజెపి హై కమాండ్ భావిస్తున్నట్లు సమాచారం.
Read More... వరద ప్రభావిత ప్రాంతాల్ల వారికి భరోసా..
Published On
By Jayabheri Daily
విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండో...
Read More... జగన్ కు ఆర్ ఆర్ ఆర్ ఉచ్చు
Published On
By Jayabheri Daily
వైసీపీ హయాంలో ఆయనపై రాజద్రోహం కేసు నమోదు చేశారు. హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. గుంటూరు సీఐడీ కార్యాలయానికి తీసుకొచ్చారు. కస్టడీలో తనను తీవ్రంగా హింసించారన్నది ఆర్ఆర్ఆర్ ఆరోపణ.. నిజానికి ఆయన ఈ ఆరోపణలు ఎప్పటి నుంచో చేస్తున్నారు. కానీ కేసు మాత్రం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేశారు.
Read More... అంతుచిక్కని రోజా వ్యూహం....
Published On
By Jayabheri Daily
సోషల్ మీడియా అకౌంట్లలో వైసీపీ అధినేత జగన్ ఫొటోను… వైసీపీ పేరును రోజా తొలగించినట్లు ఇటీవల ప్రచారం జరిగింది. తమిళ రాజకీయాల్లోకి వెళ్లనున్నందునే ఆమె ఇలా జగన్ ఫొటోను తొలగించారని విమర్శలు వినిపించాయి. ఐతే తమిళ రాజకీయాల్లోకి వెళతానని తన ప్రత్యర్థులు దుష్ప్రచారం చేస్తున్నారని చెబుతున్న రోజా…. తన సోషల్ మీడియా అకౌంట్ల నుంచి వైసీపీ, జగన్ ఫొటోను ఎందుకు తొలగించారో చెప్పకపోవడమే అనుమానాలను తావిస్తోందంటున్నారు.
Read More... రాజ్యసభలోకి టీడీపీ రీ ఎంట్రీ
Published On
By Jayabheri Daily
విజయవాడ, సెప్టెంబర్ 2 :తెలుగుదేశం...
Read More... 7న మద్యం షాపుల బంద్
Published On
By Jayabheri Daily
అక్టోబర్ 1 న ఏపీలో కొత్త మద్యం పాలసీని సీఎం ప్రకటిస్తారు. కొత్త మద్యం పాలసీలో ప్రభుత్వ మద్యం దుకాణాలు మూసేసి ప్రైవేటుపరం చేస్తారు అనేది ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. దానితో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఇప్పుడు రోడ్డెక్కారు. ముందు తమ ఉద్యోగాల సంగతి తేల్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Read More... ఘనంగా మదర్ తెరిసా 114 జయంతి వేడుకలు
Published On
By Jayabheri Daily
జయభేరి ప్రతినిధి కైకలూరు: ఉపాధ్యాయ వృత్తిని...
Read More... అనాధ పిల్లల చదువుకు వైష్ణవి ఆర్థిక సహాయం
Published On
By Jayabheri Daily
జయభేరి ప్రతినిధి కైకలూరు : ఇద్దరు...
Read More... దువ్వాడ.. యుగపురుషడు... వైరల్ గా మాధురి కామెంట్స్
Published On
By Jayabheri Daily
పెళ్లి గురించి ప్రస్తావించేసరికి చిరునవ్వులు చిందించారు. ఇప్పటికిప్పుడు మ్యారేజ్ ప్రపోజల్స్ తో దువ్వాడ శ్రీనివాస్ వస్తే ఏం చేస్తారు.. అని యాంకర్ అడిగేసరికి చిరునవ్వులతో ఆహ్వానించారు మాధురి. అంతదాకా వస్తే చూద్దాంలే అంటూ దాటవేశారు. దువ్వాడ శ్రీనివాస్ కు ఏమి ఇష్టం?మీరు పాడితేనే ఇష్టమా? డాన్స్ చేస్తే ఇష్టమా? మీరు పాడే ఈ పాటకు ఇష్టపడతారు? ఏ పాటకు డాన్స్ చేస్తే ఇష్టపడతారు? వంటి ప్రశ్నలు మీడియా యాంకర్ నుంచి ఎదురైతే.. ఎటువంటి జంకు లేకుండానే మాధురి సమాధానం చెప్పడం విశేషం.
Read More... కాంగ్రెస్ లో వైసీపీ విలీనమేనా..?
Published On
By Jayabheri Daily
వైసీపీని తమ పార్టీలో విలీనం చేస్తారనే ప్రచారంపై ఆమె స్పందించారు. పిల్ల కాలువలు ఎప్పటికైనా సముద్రంలో కలవాల్సిందేనంటూ ఆమె వ్యాఖ్యానించారు. ఒకవేళ వారు కలుస్తామని అంటే ఖచ్చితంగా స్వాగతిస్తామంటూ ఆమె పేర్కొన్నారు. వైసీపీ చీఫ్ తో కాంగ్రెస్ చర్చలు జరిపిందనే ప్రచారం అబద్ధమంటూ షర్మిల అన్నారు.
Read More... Latest Posts
గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్
18 Sep 2024 16:04:35
హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) సెక్రటరీ, ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ డాక్టర్ మహ్మద్ ఐజాజ్ ఉజ్ జమాన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు...