మృతురాలు కుటుంబానికి ఆర్థిక సహాయం 

ఆర్థిక సహయం అందజేస్తున్న మ్యాకల కనకయ్య ముదిరాజ్...

మృతురాలు కుటుంబానికి ఆర్థిక సహాయం 

జయభేరి, మార్కుక్, ఫిబ్రవరి 16 : సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం భావనందపూర్ గ్రామనికి చెందిన మీసాల లావణ్య అనారోగ్యం మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న మార్కుక్ మండల్ బి సి సెల్ అధ్యక్షుడు సిద్దిపేట్ జిల్లా ముదిరాజ్ సంఘం ఉప అధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్ మృతుడి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు వారితో పాటు నర్సింలు రాజు దయకర్ రమెష్ భాను సాయి శ్రీకాంత్ కొట్టాల మహేష్ తదితరులు వున్నారు.

Latest News

జ్యోతిరావు పూలే జయంతి... జ్యోతిరావు పూలే జయంతి...
సామాజిక సమానత్వానికి, మహిళా విద్యకు మార్గదర్శకులు జ్యోతిరావు పూలే. అణగారిన వర్గాల అభ్యున్నతి, వారి విద్యాభివృద్ధి కోసం జీవితాంతం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త  జ్యోతిరావు...
గౌడవల్లిలో కుక్కల స్వైర విహారం
జై బాపు -జై భీమ్ -జై సంవిధాన్ అభియాన్
జోరుగా మట్టి దందా... బేస్ మెంట్ పేరిట మట్టి విక్రయాలు...
"వన్ నేషన్ అండ్ వన్ ఎలక్షన్" బ్రాండ్ అంబాసిడర్‌గా : ప్రొఫెసర్ యుద్ధవీర్ కట్టా 
తాటికల్ ఇసుక రీచ్ బంద్ చేయాలని ఆర్డీవోకు వినతి