క్యాన్సర్ నిర్మూలన ధ్యేయంగా సత్యసాయి సేవా సమితి...
వర్గల్లో క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ వైద్య శిబిరం
జయభేరి, వర్గల్, ఫిబ్రవరి 07 :
క్యాన్సర్ వ్యాధి నిర్మూలన ధ్యేయంగా సత్య సాయి సేవ సమితి పనిచేస్తుందని సత్యసాయి సేవా సంస్థల స్టేట్ మెడికల్ కోఆర్డినేటర్ భాస్కరరావు పేర్కొన్నారు. వర్గల్ మండల కేంద్రంలో శుక్రవారం క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ వైద్య శిబిరాన్ని శ్రీ సత్య సాయి సేవా సంఘం తెలంగాణ (మహిళ) విభాగం ఆధ్వర్యంలో MNJ క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్ సౌజన్యంతో బస్సు ద్వారా పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే, డిసిసి అధ్యక్షులు తూముకుంట నర్సారెడ్డి పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు.
Latest News
20 Apr 2025 19:33:20
తన జన్మదిన వేడుకల సందర్భంగా రూ. 25 లక్షల చెక్కు అందజేత అభినందించిన మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్
Post Comment