మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేత

మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేత

జయభేరి, గజ్వేల్,  జనవరి 28 :
సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని రెండవ వార్డు క్యాసారం గ్రామంలో వడియారం మల్లయ్య అనారోగ్యంతో బాధపడుతూ మరణించడం జరిగింది. అదే గ్రామానికి చెందిన వడియారం వెంకయ్య రెండు నెలల క్రితం మరణించడం జరిగింది మంగళవారం వారి కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం చేసిన బొల్లిపల్లి బాలమణి శ్రీనివాస్ రెడ్డి వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Latest News

జ్యోతిరావు పూలే జయంతి... జ్యోతిరావు పూలే జయంతి...
సామాజిక సమానత్వానికి, మహిళా విద్యకు మార్గదర్శకులు జ్యోతిరావు పూలే. అణగారిన వర్గాల అభ్యున్నతి, వారి విద్యాభివృద్ధి కోసం జీవితాంతం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త  జ్యోతిరావు...
గౌడవల్లిలో కుక్కల స్వైర విహారం
జై బాపు -జై భీమ్ -జై సంవిధాన్ అభియాన్
జోరుగా మట్టి దందా... బేస్ మెంట్ పేరిట మట్టి విక్రయాలు...
"వన్ నేషన్ అండ్ వన్ ఎలక్షన్" బ్రాండ్ అంబాసిడర్‌గా : ప్రొఫెసర్ యుద్ధవీర్ కట్టా 
తాటికల్ ఇసుక రీచ్ బంద్ చేయాలని ఆర్డీవోకు వినతి