నవ వధువుకు పుస్తెమెట్టెలు అందజేతా..
మార్కుక్ మండల్ బిఆర్ఎస్ బిసి సెల్ అధ్యక్షుడు మేకల కనకయ్య ముదిరాజ్
జయభేరి, మార్కుక్, ఫిబ్రవరి 07 :
సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన చెక్కల పెంటమ్మ నర్సింలు కూతురు మమత వివాహానికి పుస్తెమెట్టెలు అందజేసిన మేకల కనకయ్య ముదిరాజ్, చెక్కల మల్లేశం, చెక్కల కరుణాకర్, కొట్టాల మహేష్ తదితరులు వున్నారు
Latest News
11 Apr 2025 19:50:55
సామాజిక సమానత్వానికి, మహిళా విద్యకు మార్గదర్శకులు జ్యోతిరావు పూలే. అణగారిన వర్గాల అభ్యున్నతి, వారి విద్యాభివృద్ధి కోసం జీవితాంతం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు...
Post Comment