దేవరకొండ పట్టణ పద్మశాలి సంఘం నూతన కమిటీ ఎన్నిక
జయభేరి, దేవరకొండ : దేవరకొండ కోదండ రామాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సమన్వయ కమిటీ, ఎలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పట్టణ పద్మశాలి సంఘం నూతన కమిటీ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Read More సెల్లార్ లో కూలిన మట్టిదిబ్బలు
ఈ కార్యక్రమంలో గాజుల ఆంజనేయులు, గాజుల మురళి, పులిపాటి నరసింహ, పున్న వెంకటేశ్వర్లు, తిరందాస్ కృష్ణయ్య, వనం చంద్రమౌళి, పగిడిమర్రి సత్యమూర్తి, వనం బుచ్చయ్య, రావిరాల వీరయ్య, అంకం చంద్రమౌళి, కర్నాటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Read More డిఈవోను కలిసిన ఎస్ఎఫ్ఐ నాయకులు
Latest News
27 Apr 2025 07:23:22
జయభేరి, కుకునూర్ పల్లి, ఏప్రిల్ 26 :ధరణితో పరిష్కారం కాని సమస్యలు భూభారతితో పరిష్కారం అవుతాయని జిల్లా కలెక్టర్ మనుచౌదరి పేర్కొన్నారు. శనివారం కొండ పాక, కుకునూరుపల్లి...
Post Comment