భారతదేశంలో ప్రవేశించి మహమ్మారి.. జికా వైరస్ ...ఆందోళనల లో ప్రజలు

భారతదేశంలో ప్రవేశించి మహమ్మారి.. జికా వైరస్ ...ఆందోళనల లో ప్రజలు

దేశంలో జికా వైరస్ కలకలం రేపింది. మహారాష్ట్రలోని పూణెకు చెందిన ఓ వైద్యుడికి జ్వరం, శరీరంపై దద్దుర్లు వంటి లక్షణాలు కనిపించాయి. 

దీంతో ఆయన బ్లడ్ శాంపిల్స్‌ను పరీక్షించగా.. జికా వైరల్ పాజిటివ్‌గా తేలినట్టు వైద్యులు వెల్లడించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించగా.. ఆయన 15ఏళ్ల కుమార్తెకు కూడా పాజిటివ్ వచ్చింది. అయితే వీరిద్దరి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

Read More ఉచిత గుండె వైద్య శిబిరానికి విశేష స్పందన 

Latest News

గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్ గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్
హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) సెక్రటరీ, ఎన్‌ఆర్‌ఐ సెల్ కన్వీనర్ డాక్టర్ మహ్మద్ ఐజాజ్ ఉజ్ జమాన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు...
పోటాపోటీగా జరిగిన లడ్డూ వేలం పాట
తెలంగాణ ప్రాంతానికి నిరంకుశ పాలన నుంచి విముక్తి
లక్ష 36 వేలకు లడ్డు దక్కించుకున్న సాయి కృష్ణ
పెట్టుబడులకు, నూతన ఆవిష్కరణలకు అనుకూల ప్రాంతం - తెలంగాణ
అద్రాస్ పల్లిలో ఈత వనాల పరిశీలన

Social Links

Related Posts

Post Comment