జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యా కమిటీ చైర్మన ఎలక్షన్లు

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యా కమిటీ చైర్మన ఎలక్షన్లు

జయభేరి ప్రతినిధి కైకలూరు: ముదినేపల్లి మండలం బొమ్మనంపాడు అల్లూరు గ్రామాల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో విద్యా కమిటీ చైర్మన్ ఎలక్షన్ల నిర్వహించగా బొమ్మీనంపాడు లో మొదటి 15 మంది సభ్యులు ఎలక్షన్ జరగగ పదిమంది సభ్యులు మెజారిటీతో అల్లాడ సత్యనారాయణ చైర్మన్గా వైస్ చైర్మన్గా దండే రమాదేవి ఎన్నుకున్నారు.

అల్లూరు గ్రామంలో విద్యా కమిటీ చైర్మన్ వెంకటశ్యామల వైస్ చైర్మన్ గా కుర్మా లాజరును తెలుగుదేశం పార్టీ నాయకులు దావు నాగరాజుమరియు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎర్ర రాంబాబు జనసేన నాయకులు భాషా సెట్ కిషోర్ బాబు కూటమి నాయకులు మండల ప్రాథమిక పాఠశాలలో విద్యా కమిటీ ఎన్నికల్లో విద్యా కమిటీ చైర్మన్గా దాసరి రేష్మ వైస్ చైర్మన్గా సాలా తులసిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఉపాధ్యాయులు తల్లిదండ్రులు సమక్షంలో అల్లూరు బొమ్మనంపాడు గ్రామంలో నిర్వహించడం జరిగింది.

Read More  హస్తమా... కమలమా...  వైసీపీ దారెటు...

IMG-20240808-WA1428

Read More అపార నష్టాన్ని మిగిల్చిన వానలు

Latest News

గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్ గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్
హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) సెక్రటరీ, ఎన్‌ఆర్‌ఐ సెల్ కన్వీనర్ డాక్టర్ మహ్మద్ ఐజాజ్ ఉజ్ జమాన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు...
పోటాపోటీగా జరిగిన లడ్డూ వేలం పాట
తెలంగాణ ప్రాంతానికి నిరంకుశ పాలన నుంచి విముక్తి
లక్ష 36 వేలకు లడ్డు దక్కించుకున్న సాయి కృష్ణ
పెట్టుబడులకు, నూతన ఆవిష్కరణలకు అనుకూల ప్రాంతం - తెలంగాణ
అద్రాస్ పల్లిలో ఈత వనాల పరిశీలన