20,72,5000 రూపాయల సిఎంఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఉప్పల్ ఎమ్మెల్యే

20,72,5000 రూపాయల సిఎంఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఉప్పల్ ఎమ్మెల్యే

జయభేరి, కాప్రా : Dr AS Rao Nagar లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన 55 మంది లబ్ధిదారులకు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చేతుల మీదుగా 20 లక్షల 72 వేల 500 రూపాయల చెక్కులను అందజేయడం జరిగింది.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. CMRF నీ అందరూ సద్వినియోగ పరుచుకోవాలని ఆయన అన్నారు. CMRF పేదలకు వరం అని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు.

Read More ఆర్థిక సాయం అందజేతా....

చెక్కులను తొందరగా వచ్చేలా ప్రభుత్వం కృషి చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి, BRS పార్టీ రాష్ట్ర నాయకులు సోమ శేఖర్ రెడ్డి, సాయి జెన్ శేఖర్ BRS పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Read More మోటార్ సైకిల్ దొంగలించిన నిందితుడు అరెస్టు