శ్రీ సాయి సన్నిధి వెంచర్ ను ప్రారంభించిన సినీ హీరో  శ్రీకాంత్ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్

శ్రీ సాయి సన్నిధి వెంచర్ ను ప్రారంభించిన సినీ హీరో  శ్రీకాంత్ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్

జయభేరి, చింతపల్లి :
చింతపల్లి మండల కేంద్రంలో సాయి సన్నిధి వెంచర్ ని ప్రారంభించిన సిని హీరో శ్రీకాంత్, తరుణ్, దేవరకొండనియోజకవర్గంలోని చింతపల్లి మండలంలో సాయి సన్నిధి వెంచర్ ని సిని హీరో శ్రీకాంత్, తరుణ్ కలిసి ప్రారంభించారు. 

ఈ కార్యక్రమానికి  ముఖ్య అతిధిగా బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ గారు పాల్గొన్నారు. శ్రీమిత్రా టౌన్షిపీ రిలేటర్స్ ఎల్ ఎల్ పి గ్రూప్ సౌజన్యంతో ఏర్పాటు చేయడం జరిగింది. మేనేజంగ్ డైరెక్టర్ శైలందర్,ఉజ్జిని విద్యసాగర్ రావు,బొడ్డు గోపాల్ గౌడ్,వింజామురి రవి,అంజి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Read More మహిళలని గౌరవించే సంస్కృతి బీఅరెస్ పార్టి నాయకులకు లేదు...