అంటూ రోగాలకు నిలయంగా కైకలూరు మారనుందా?

పంచాయతీ సిబ్బంది క్లోరేషన్ బీజింగ్.. దోమల మందు పిచికారి ఏది?

అంటూ రోగాలకు నిలయంగా కైకలూరు మారనుందా?

యభేరి, కైకలూర్ : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రైతాంగం ఆక్వా రైతు యంత్రాంగం పూర్తిగా నష్టపోయారు రైతులు ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు కైకలూరులో అంటూ రోగాలు నివారణ చర్యలు పంచాయతీ అధికారులు పూర్తిస్థాయిలో చేపట్టడం లేదని విమర్శ వెళ్లి వస్తున్నాయి.

ఇప్పటికైనా.. సంబంధిత శాఖ అధికారులు అంటు రోగాలు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టి క్లోరేషన్ బ్లీచింగ్ దోమల మందు పిచ్చిగారి చేసి అదేవిధంగా డ్రైన్లు పూర్తిస్థాయిలో శుభ్రపరచాలని ప్రజల ఆరోగ్యం కాపాడాలని ఈ ప్రాంత ప్రజలు ముక్తకటం కోరుతున్నారు

Read More అంతుచిక్కని రోజా వ్యూహం....

Latest News

గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్ గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్
హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) సెక్రటరీ, ఎన్‌ఆర్‌ఐ సెల్ కన్వీనర్ డాక్టర్ మహ్మద్ ఐజాజ్ ఉజ్ జమాన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు...
పోటాపోటీగా జరిగిన లడ్డూ వేలం పాట
తెలంగాణ ప్రాంతానికి నిరంకుశ పాలన నుంచి విముక్తి
లక్ష 36 వేలకు లడ్డు దక్కించుకున్న సాయి కృష్ణ
పెట్టుబడులకు, నూతన ఆవిష్కరణలకు అనుకూల ప్రాంతం - తెలంగాణ
అద్రాస్ పల్లిలో ఈత వనాల పరిశీలన