యువతిపై ఇద్దరి ఆత్మచారయత్నం… కేసు నమోదు

కడప నుండి నగరానికి జాబ్ కోసం వచ్చిన యువతి, ఓ రియెలెస్టేట్ కంపెనీలో సేల్స్ ట్రైనీ గా పనిచేస్తోంది. అదే కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్న సంగారెడ్డి, జనార్దన్ లు, సైట్ చూపిస్తామంటూ యువతిని కారులో తీసుకెళ్లారు.

యువతిపై ఇద్దరి ఆత్మచారయత్నం… కేసు నమోదు

హైదరాబాద్ :
యువతిపై రియలేస్టేట్ సేల్స్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ లు ఆత్మాచారయత్నం చేసారు. కడప నుండి నగరానికి జాబ్ కోసం వచ్చిన యువతి, ఓ రియెలెస్టేట్ కంపెనీలో సేల్స్ ట్రైనీ గా పనిచేస్తోంది. అదే కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్న సంగారెడ్డి, జనార్దన్ లు, సైట్ చూపిస్తామంటూ యువతిని కారులో తీసుకెళ్లారు.

సైట్ లోనే అమ్మాయిపై సంగారెడ్డి, జనార్దన్ ఆత్యాచారానికి యత్నం చేసారు. వారి నుండి తప్పించుకున్న యువతి, అదేరాత్రి ఉప్పల్ పోలీసులను ఆశ్రయించింది. జీరో ఎఫ్ ఐ ఆర్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు అక్కడి నుండి మియాపూర్ కు కేసు బదిలీ చేసారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ దుర్గ రామలింగ ప్రసాద్ తెలిపారు.

Read More మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై చేవెళ్ల పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు

Latest News

గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్ గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్
హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) సెక్రటరీ, ఎన్‌ఆర్‌ఐ సెల్ కన్వీనర్ డాక్టర్ మహ్మద్ ఐజాజ్ ఉజ్ జమాన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు...
పోటాపోటీగా జరిగిన లడ్డూ వేలం పాట
తెలంగాణ ప్రాంతానికి నిరంకుశ పాలన నుంచి విముక్తి
లక్ష 36 వేలకు లడ్డు దక్కించుకున్న సాయి కృష్ణ
పెట్టుబడులకు, నూతన ఆవిష్కరణలకు అనుకూల ప్రాంతం - తెలంగాణ
అద్రాస్ పల్లిలో ఈత వనాల పరిశీలన

Social Links

Related Posts

Post Comment