పోటాపోటీగా జరిగిన లడ్డూ వేలం పాట

పోటాపోటీగా జరిగిన లడ్డూ వేలం పాట

జయభేరి, మేడిపల్లి : వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 13వ డివిజన్ వెస్ట్ కమలానగర్ నందు ప్రతిష్టించిన గణనాధుడు విశేష పూజలు అందుకున్నారు.

ఈసందర్బంగా నిర్వహించిన వినాయకుడి లడ్డూ వేలంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటాపోటీగా జరిగిన వేలంలో లడ్డు సోమేశ్ ₹ రూ.2 లక్షల 5 వేల కు దక్కించుకున్నారు. వీరికి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి చేతులు మీదిగా లడ్డుని అందజేశారు.

Read More రాజేంద్రనగర్ లో ఎదురు కాల్పులు

IMG-20240917-WA1401

Read More వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో  ముఖ్య కార్యకర్తల సమావేశం

ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు చిందం పాండు, ఉత్సవ కమిటీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి, ఉపేందర్ చారి నారాయణ రెడ్డి, గోపాల్ రెడ్డి, సోమేశ్, పురుషోత్తం రెడ్డి, సోమయ్య గౌడ్, మనోరంజన్ రెడ్డి, జావీద్ ఖాన్, ఆంజనేయులు, సామాల నరసింహ, కిరణ్, కమిటీ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు

Read More శ్రీ మార్కండేయ దేవస్థానం నూతన కమిటీనీ ఏకగ్రీవంగా ఎన్నుక

Latest News

గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్ గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్
హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) సెక్రటరీ, ఎన్‌ఆర్‌ఐ సెల్ కన్వీనర్ డాక్టర్ మహ్మద్ ఐజాజ్ ఉజ్ జమాన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు...
పోటాపోటీగా జరిగిన లడ్డూ వేలం పాట
తెలంగాణ ప్రాంతానికి నిరంకుశ పాలన నుంచి విముక్తి
లక్ష 36 వేలకు లడ్డు దక్కించుకున్న సాయి కృష్ణ
పెట్టుబడులకు, నూతన ఆవిష్కరణలకు అనుకూల ప్రాంతం - తెలంగాణ
అద్రాస్ పల్లిలో ఈత వనాల పరిశీలన