నిమజ్జనం ప్రశాంతంగా జరుపుకోవాలని విజ్ఞప్తి
గణేష్ నిమర్జనం ఏర్పాట్లను పర్యవేక్షించిన- వజ్రెష్ యాదవ్
జయభేరి, సెప్టెంబర్ 16:- తొమ్మిది రోజుల పాటు విశేష పూజలు అందుకున్న గణనాథుల నిమజ్జనాలకు సర్వం సిద్ధం అయింది. ఇక అధికారులు సైతం చెరువుల వద్ద ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఈ కార్యక్రమంలో తూంకుంట మున్సిపల్ కమిషనర్ వెంకట గోపాల్, శామీర్ పేట్ సీఐ శ్రీనాథ్, నియోజకవర్గ బి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, నియోజకవర్గ కాంగ్రెస్ ఎస్టీ సెల్ అధ్యక్షులు నానావత్ సురేష్ నాయక్, శామీర్ పేట్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు యాష్కి శంకర్ గౌడ్, తూంకుంట మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షులు భీమిడి జైపాల్ రెడ్డి, శామీర్ పేట్ కట్ట మైసమ్మ ఆలయ చైర్మన్ విలాసాగరం అశోక్, శామీర్ పేట్ గ్రామ మాజీ కోఆప్షన్ సభ్యులు మేకల మహేందర్ యాదవ్, బొమ్మరాసిపేట్ గ్రామ మాజీ ఎంపీటీసీ సింగిరెడ్డి ఇంద్ర,తదితరులు పాల్గొన్నారు.
Read More కొనసాగుతున్న ఉచిత డెలివరీలు
Latest News
గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్
18 Sep 2024 16:04:35
హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) సెక్రటరీ, ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ డాక్టర్ మహ్మద్ ఐజాజ్ ఉజ్ జమాన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు...
Post Comment