ఉద్దేమర్రి గ్రామంలో పౌరహక్కుల దినోత్సవం
హక్కుల సాధన పై అవగహన కల్పించిన అధికారులు
జయభేరి, సెప్టెంబర్ 30 :
ప్రతి పౌరుడు హక్కుల సాధన కోసం పాటు పడాలని ముడుచింతలపల్లి మండల తహసీల్దార్ వెంకటనర్సింహారెడ్డి తెలిపారు. మండలం లోని ఉద్దేమర్రి. గ్రామంలో తహసీల్దార్ ఆధ్వర్యంలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు.
Latest News
మేక పాలు తాగితే రక్తపోటు సమస్యకు చెక్
20 Oct 2024 15:36:47
మేక పాలు తాగితే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయనినిపుణులు చెబుతున్నారు. మేక పాలల్లో ప్రొటీన్స్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. దీంతో ఎముకలు దృఢంగా మారుతాయి. ఇంకా రోగ...
Post Comment