సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

ప్రభుత్వ పథకాలను అర్హులైన వారు వినియోగించుకోవాలి - మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్ రావు

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

జయభేరి, సెప్టెంబర్ 8:- ప్రభుత్వం నుండి అందించే పథకాలను అర్హులైన వారు వినియోగించుకోవాలని తూంకుంట మున్సిపల్ చైర్మన్ కారంగుల రాజేశ్వర్ రావు సూచించారు. తూంకుంట మున్సిపాలిటీ పరిధిలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన చెక్కులను బాధితులకు ఆయన అందచేశారు.

ఈ సందర్భంగా పుణ్యవతి అనే మహిళకు 55 వేలు, ఆలీ అహ్మద్ కు 70 వేలు, ప్రగతి అనే మహిళకు 70 వేలు, దుర్గ  ప్రసాద్ కు 15500 లు, భిక్షపతికి 7500 రూపాయల చెక్కులను మున్సిపల్ చైర్మన్ అందచేసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరం లాంటిదని అన్నారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన వారు తప్పక సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

Read More వక్ఫ్ స్థలాల సమస్యపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ దృష్టికి తీసుకెళ్ళాలి..

Latest News

గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్ గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్
హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) సెక్రటరీ, ఎన్‌ఆర్‌ఐ సెల్ కన్వీనర్ డాక్టర్ మహ్మద్ ఐజాజ్ ఉజ్ జమాన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు...
పోటాపోటీగా జరిగిన లడ్డూ వేలం పాట
తెలంగాణ ప్రాంతానికి నిరంకుశ పాలన నుంచి విముక్తి
లక్ష 36 వేలకు లడ్డు దక్కించుకున్న సాయి కృష్ణ
పెట్టుబడులకు, నూతన ఆవిష్కరణలకు అనుకూల ప్రాంతం - తెలంగాణ
అద్రాస్ పల్లిలో ఈత వనాల పరిశీలన