పేద విద్యార్థులకు అండగా ఎమ్మెస్ ఫౌండేషన్..
విద్యార్థులకు ప్లేట్ల పంపిణీ చేసిన ఎమ్మెస్ ఫౌండేషన్ చైర్మన్ మహేష్ బాబు
జయభేరి, గజ్వేల్, సెప్టెంబర్ 24 :
పేద విద్యార్థుల అభ్యున్నతికి కోసం తన వంతు సహకారం ఉంటుందని ఎమ్మెస్ ఫౌండేషన్ చైర్మన్ మహేష్ బాబు పేర్కొన్నారు. మంగళవారం గుంటిపల్లిలో 80 మంది విద్యార్థులకు ప్లేట్లు, స్టడీ మెటీరియల్ అందజేశారు.
Read More ఆర్థికసాయం అందజేత..
Latest News
మేక పాలు తాగితే రక్తపోటు సమస్యకు చెక్
20 Oct 2024 15:36:47
మేక పాలు తాగితే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయనినిపుణులు చెబుతున్నారు. మేక పాలల్లో ప్రొటీన్స్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. దీంతో ఎముకలు దృఢంగా మారుతాయి. ఇంకా రోగ...
Post Comment