అరోగ్యం పట్ల జాగ్రత్తలు అవసరం

"లారస్ ల్యాబ్ " ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తోటకూర వజ్రెష్ యాదవ్

అరోగ్యం పట్ల జాగ్రత్తలు అవసరం

జయభేరి, మేడిపల్లి : ప్రజలు అరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకొని ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేసుకోవడం ద్వారా సరైన వైద్యం అందే అవకాశం ఉందని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.

సోమవారం నాడు మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ మండలం కోల్తురు గ్రామం ఐకేపీ నాలెడ్జ్ పార్క్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన లారస్ ల్యాబ్ ను మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్, డీసీసీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి, సీనియర్ నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్ తో కలిసి ప్రారంభించారు.

Read More పెట్టుబడులకు, నూతన ఆవిష్కరణలకు అనుకూల ప్రాంతం - తెలంగాణ

IMG-20240916-WA1593

Read More లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పెరుగుతున్న సాంకేతికతను ఉపయోగించుకోని వైద్య రంగంలో ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలని దానికనుగుణంగా వైద్యులు సూచనల మేరకు ఆరోగ్యం కాపాడుకోవాలని అన్నారు.

Read More నిమజ్జనం ప్రశాంతంగా జరుపుకోవాలని విజ్ఞప్తి

IMG-20240916-WA1597

Read More  చిరంజీవి ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల రూపాయలు విరాళం

Latest News

గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్ గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్
హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) సెక్రటరీ, ఎన్‌ఆర్‌ఐ సెల్ కన్వీనర్ డాక్టర్ మహ్మద్ ఐజాజ్ ఉజ్ జమాన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు...
పోటాపోటీగా జరిగిన లడ్డూ వేలం పాట
తెలంగాణ ప్రాంతానికి నిరంకుశ పాలన నుంచి విముక్తి
లక్ష 36 వేలకు లడ్డు దక్కించుకున్న సాయి కృష్ణ
పెట్టుబడులకు, నూతన ఆవిష్కరణలకు అనుకూల ప్రాంతం - తెలంగాణ
అద్రాస్ పల్లిలో ఈత వనాల పరిశీలన