అరోగ్యం పట్ల జాగ్రత్తలు అవసరం
"లారస్ ల్యాబ్ " ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తోటకూర వజ్రెష్ యాదవ్
జయభేరి, మేడిపల్లి : ప్రజలు అరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకొని ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేసుకోవడం ద్వారా సరైన వైద్యం అందే అవకాశం ఉందని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పెరుగుతున్న సాంకేతికతను ఉపయోగించుకోని వైద్య రంగంలో ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలని దానికనుగుణంగా వైద్యులు సూచనల మేరకు ఆరోగ్యం కాపాడుకోవాలని అన్నారు.
Latest News
గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్
18 Sep 2024 16:04:35
హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) సెక్రటరీ, ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ డాక్టర్ మహ్మద్ ఐజాజ్ ఉజ్ జమాన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు...
Post Comment