హోరాహోరీగా సాగిన లడ్డు వేలం పాట

లడ్డూ దక్కించుకున్న ఆకుల శంకర్

సాయిరాం యూత్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు

హోరాహోరీగా సాగిన లడ్డు వేలం పాట

జయభేరి, సెప్టెంబర్ 16:- మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ మండలం అలియాబాద్ గ్రామంలోని హనుమాన్ దేవాలయం వద్ద శ్రీ సాయిరాం యూత్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.

ఇందులో భాగంగా మండపం వద్ద లడ్డు వేలం పాట నిర్వహించారు. హోరాహోరీగా ఈ వేలం పాట కొనసాగగా చివరకు 201000 వేల రూపాయలకు గ్రామానికి చెందిన ఆకుల శంకర్ కైవసం చేసుకున్నారు. వేలం పాటలో గణేష్ లడ్డు ను దక్కించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ఈ సందర్భంగా శంకర్ తెలిపారు. వినాయకుని ఆశీస్సులతో అందరూ బాగుండాలని ఆయన కోరారు.

Read More లక్ష 36 వేలకు లడ్డు దక్కించుకున్న సాయి కృష్ణ

Latest News

గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్ గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్
హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) సెక్రటరీ, ఎన్‌ఆర్‌ఐ సెల్ కన్వీనర్ డాక్టర్ మహ్మద్ ఐజాజ్ ఉజ్ జమాన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు...
పోటాపోటీగా జరిగిన లడ్డూ వేలం పాట
తెలంగాణ ప్రాంతానికి నిరంకుశ పాలన నుంచి విముక్తి
లక్ష 36 వేలకు లడ్డు దక్కించుకున్న సాయి కృష్ణ
పెట్టుబడులకు, నూతన ఆవిష్కరణలకు అనుకూల ప్రాంతం - తెలంగాణ
అద్రాస్ పల్లిలో ఈత వనాల పరిశీలన