నిమజ్జన వేడుకల్లో భాగంగా లడ్డు వేలం పాట... ఘనంగా నిమజ్జన వేడుకలు

పోటా పోటీగా సాగిన లడ్డు వేలం... లడ్డును దక్కించుకున్న యాంజాల మల్లిఖార్జున రెడ్డి

నిమజ్జన వేడుకల్లో భాగంగా లడ్డు వేలం పాట... ఘనంగా నిమజ్జన వేడుకలు

జయభేరి, సెప్టెంబర్ 16:- మేడ్చల్ జిల్లా మురహరిపల్లి గ్రామంలో రవి యువజన సంఘం ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.

నిమజ్జన వేడుకల్లో భాగంగా లడ్డు వేలం పాట నిర్వహించారు. పోటా పోటీగా సాగిన ఈ వేలం పాటలో చివరకు ఒక లక్ష ఇరవైరెండు వేల రూపాయలకు యాంజాల మల్లిఖార్జున రెడ్డి కైవసం చేసుకున్నారు. వేలం పాటలో లడ్డు దక్కించుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని ఈ సందర్భంగా మల్లిఖార్జున రెడ్డి తెలిపారు.

Read More ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని క‌లిసిన పీర్జాదిగూడ మేయ‌ర్ అమ‌ర్ సింగ్‌

ఈ  కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ధార భాస్కర్, మాజీ ఉపసర్పంచ్ జైపాల్ రెడ్డి, శామీర్ పేట్ మండల్ బిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు బి నర్సింహా రెడ్డి, నవీన్ రెడ్డి, బాల్ రెడ్డి, అంజి రెడ్డి, భూపాల్ రెడ్డి, వినీత్ రెడ్డి, శేషికాంత్, దిలీప్, వీర చారీ, మైపాల్ రెడ్డి, గోపాల్ రెడ్డి, నరేందర్ రెడ్డి, సత్యనారాయణ, యూవజన సంఘం కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More దేవరకొండ ఆసుపత్రిలో ఆరుగురు సిబ్బంది తొలగింపు

Latest News

గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్ గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్
హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) సెక్రటరీ, ఎన్‌ఆర్‌ఐ సెల్ కన్వీనర్ డాక్టర్ మహ్మద్ ఐజాజ్ ఉజ్ జమాన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు...
పోటాపోటీగా జరిగిన లడ్డూ వేలం పాట
తెలంగాణ ప్రాంతానికి నిరంకుశ పాలన నుంచి విముక్తి
లక్ష 36 వేలకు లడ్డు దక్కించుకున్న సాయి కృష్ణ
పెట్టుబడులకు, నూతన ఆవిష్కరణలకు అనుకూల ప్రాంతం - తెలంగాణ
అద్రాస్ పల్లిలో ఈత వనాల పరిశీలన