ఏకగ్రీవంగా సాయి హిల్స్ కాలనీ అధ్యక్షునిగా యం మధుసూదన్,ప్రధాన కార్యదర్శి పి మోహన్ రెడ్డి
ముఖ్యఅతిథిగా పాల్గొన్న 25వ డివిజన్ కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి
జయభేరి, మేడిపల్లి : పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 25వ డివిజన్లోని సాయి హిల్స్ కాలనీ అశోషియేషన్ కార్యవర్గన్ని కాలనీ సభ్యులు అందరూ ఏకగ్రీవంగా యం.మధుసూదన్ ని అధ్యక్షునిగా, ప్రధాన కార్యదర్శిగా పి. మోహన్ రెడ్డి గారిని ఎన్నుకున్నారు.
Read More అంబరాని అంటిన బతుకమ్మ సంబరాలు
గత కార్యవర్గ కమిటీ అధ్యక్షుడు సత్యనారాయణ, కార్యదర్శి మధుసూదన్, మహేందర్, కార్యవర్గ కమిటీ సభ్యులను అభినందించి, వీడ్కోలు పలుకుతూ శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ... తనపై నమ్మకంతో అధ్యక్షునిగా ఎన్నుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.
Latest News
మేక పాలు తాగితే రక్తపోటు సమస్యకు చెక్
20 Oct 2024 15:36:47
మేక పాలు తాగితే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయనినిపుణులు చెబుతున్నారు. మేక పాలల్లో ప్రొటీన్స్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. దీంతో ఎముకలు దృఢంగా మారుతాయి. ఇంకా రోగ...
Post Comment