వరద ప్రభావిత ప్రాంతాల్ల వారికి భరోసా..

 వరద ప్రభావిత ప్రాంతాల్ల వారికి భరోసా..

విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజూ పర్యటించాను. బాధిత ప్రజలకు అందుతున్న సాయాన్ని స్వయంగా పర్యవేక్షించాను. వారికి భరోసా ఇచ్చాను.

కేంద్రం పంపిన పవర్ బోట్స్, రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఏర్పాట్ల ద్వారా సహాయక చర్యల్లో వేగం పెంచాము. ప్రజల భద్రత మా బాధ్యత. ఊహించని ఈ విపత్తు నుంచి సాధ్యమైనంత తొందరగా ప్రజలను బయటకు తెచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాను. బాధిత ప్రజలు దైర్యంగా ఉండాలని కోరుతున్నాను.

Read More సముద్ర మట్టానికి  5.8 నుంచి 7.6 కి.మీ ఎత్తు మధ్య కొనసాగుతున్న షియర్ జోన్

Latest News

గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్ గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్
హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) సెక్రటరీ, ఎన్‌ఆర్‌ఐ సెల్ కన్వీనర్ డాక్టర్ మహ్మద్ ఐజాజ్ ఉజ్ జమాన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు...
పోటాపోటీగా జరిగిన లడ్డూ వేలం పాట
తెలంగాణ ప్రాంతానికి నిరంకుశ పాలన నుంచి విముక్తి
లక్ష 36 వేలకు లడ్డు దక్కించుకున్న సాయి కృష్ణ
పెట్టుబడులకు, నూతన ఆవిష్కరణలకు అనుకూల ప్రాంతం - తెలంగాణ
అద్రాస్ పల్లిలో ఈత వనాల పరిశీలన