అలియాబాద్ లో ఘనంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు

వినాయక మండపం వద్ద పూజలు నిర్వహించిన మాజీ సర్పంచ్ కంఠం కృష్ణారెడ్డి

అలియాబాద్ లో ఘనంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు

జయభేరి, సెప్టెంబర్ 7:- మేడ్చల్ జిల్లా శామీర్ పేట మండల వ్యాప్తంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మండలంలోని అలియాబాద్ గ్రామంలో వినాయక చవితి పండగ ఘనంగా జరిగింది.

ఇక స్థానికంగా ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద గ్రామ మాజి సర్పంచ్ కంఠం కృష్ణారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విఘ్నాలు తొలగించే గణనాథుని ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

Read More ఆది దేవుడి ఆశీస్సులు అందరిపై ఉండాలి

ప్రతీ హిందువు ఏ కార్యక్రమం మొదలు పెట్టాలనుకున్న మొదట ఆది దేవుడు వినాయకుడినే పూజిస్తారని తెలిపారు. ప్రతీ ఒక్కరు వినాయక నవరాత్రి ఉత్సవాలను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని సూచించారు.

Read More బీరప్పకు బోనమెత్తిన మూత్తిరెడ్డి గూడెం కురుమ, గొల్లలు....

Latest News

గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్ గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్
హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) సెక్రటరీ, ఎన్‌ఆర్‌ఐ సెల్ కన్వీనర్ డాక్టర్ మహ్మద్ ఐజాజ్ ఉజ్ జమాన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు...
పోటాపోటీగా జరిగిన లడ్డూ వేలం పాట
తెలంగాణ ప్రాంతానికి నిరంకుశ పాలన నుంచి విముక్తి
లక్ష 36 వేలకు లడ్డు దక్కించుకున్న సాయి కృష్ణ
పెట్టుబడులకు, నూతన ఆవిష్కరణలకు అనుకూల ప్రాంతం - తెలంగాణ
అద్రాస్ పల్లిలో ఈత వనాల పరిశీలన