గ్రామీణ ప్రాంతాల యువత క్రీడల పట్ల మక్కువ చూపాలి - సీఐ శ్రీనాథ్
ఈ నెల 26న పోలీసుల ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలు
పోటీల్లో యువత పాల్గొనాలని సీఐ సూచన
జయభేరి, ఆగస్టు 24:- గ్రామీణ ప్రాంతాల యువత క్రీడల పట్ల మక్కువ చూపాలని శామీర్ పేట్ సీఐ శ్రీనాథ్ సూచించారు.
అదేవిదంగా ఈ పోటీల ద్వారా యువతలో క్రీడా నైపుణ్యం పెంపొందుతుందని వెల్లడించారు. శామీర్ పేట్ మండల పరిధిలోని 18 సంవత్సరాలు నిండిన గ్రామాల యువత ఈ పోటీల్లో పాల్గొని విజయవంతం చేయాలని సీఐ కోరారు .
Latest News
గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్
18 Sep 2024 16:04:35
హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) సెక్రటరీ, ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ డాక్టర్ మహ్మద్ ఐజాజ్ ఉజ్ జమాన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు...
Post Comment