గ్రామీణ ప్రాంతాల యువత క్రీడల పట్ల మక్కువ చూపాలి - సీఐ శ్రీనాథ్

ఈ నెల 26న పోలీసుల ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలు

పోటీల్లో యువత పాల్గొనాలని సీఐ సూచన

గ్రామీణ ప్రాంతాల యువత క్రీడల పట్ల మక్కువ చూపాలి - సీఐ శ్రీనాథ్

జయభేరి, ఆగస్టు 24:- గ్రామీణ ప్రాంతాల యువత క్రీడల పట్ల మక్కువ చూపాలని శామీర్ పేట్ సీఐ శ్రీనాథ్ సూచించారు.

ఈ నెల 26న మజీద్ పూర్ లోని జైన్ హెరిటేజ్ ఇంటర్నేషనల్ స్కూల్ మైదానంలో పోలీసుల ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. పోలీసులకు, ప్రజలకు మధ్య స్నేహపూర్వక వాతావరణం కలిగించాలనే ఉద్దేశ్యంతో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

Read More వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో  ముఖ్య కార్యకర్తల సమావేశం

అదేవిదంగా ఈ పోటీల ద్వారా యువతలో క్రీడా నైపుణ్యం పెంపొందుతుందని వెల్లడించారు. శామీర్ పేట్ మండల పరిధిలోని 18 సంవత్సరాలు నిండిన గ్రామాల యువత ఈ పోటీల్లో పాల్గొని విజయవంతం చేయాలని సీఐ కోరారు .

Read More  చిరంజీవి ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల రూపాయలు విరాళం

Latest News

గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్ గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్
హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) సెక్రటరీ, ఎన్‌ఆర్‌ఐ సెల్ కన్వీనర్ డాక్టర్ మహ్మద్ ఐజాజ్ ఉజ్ జమాన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు...
పోటాపోటీగా జరిగిన లడ్డూ వేలం పాట
తెలంగాణ ప్రాంతానికి నిరంకుశ పాలన నుంచి విముక్తి
లక్ష 36 వేలకు లడ్డు దక్కించుకున్న సాయి కృష్ణ
పెట్టుబడులకు, నూతన ఆవిష్కరణలకు అనుకూల ప్రాంతం - తెలంగాణ
అద్రాస్ పల్లిలో ఈత వనాల పరిశీలన