అనాధ పిల్లల చదువుకు వైష్ణవి ఆర్థిక సహాయం

అనాధ పిల్లల చదువుకు వైష్ణవి ఆర్థిక సహాయం

జయభేరి ప్రతినిధి కైకలూరు : ఇద్దరు అనాధ బాలికల చదువు కోసం అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

గుడివాడకు చెందిన పిరిడి ప్రవల్లిక బి.టెక్ చదువుతుండగా తన చెల్లి తేజస్విని పదవ తరగతి గుడివాడలో చదువుతున్నారు. వారి తండ్రి బ్రెయిన్ క్యాన్సర్ తో మృతి చెందగా అనంతరం తల్లి ఇటీవల మరణించింది. ఇద్దరు బాలికలు అనాధలయ్యారు. ప్రస్తుతం ఇద్దరు అమ్మమ్మ సంరక్షణలో చదువుతున్నారు.

Read More జగన్ కు ఆర్ ఆర్ ఆర్ ఉచ్చు

ఈ సమాచారంతో స్పందించిన ముదినేపల్లికి చెందిన డాక్టర్ మనోజ్ కుమార్తె వైద్య విద్యార్థిని అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి వారి వద్దకు వెళ్లి 10 వేలు నగదు చదువు కోసం అందజేశారు. గతంలో వారి కుటుంబానికి 5 వేలు అందజేశారు. ఈ కుటుంబానికి అన్ని విధాల ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

Read More విభజన సమస్యలు కొలిక్కివచ్చేనా....

Latest News

గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్ గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్
హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) సెక్రటరీ, ఎన్‌ఆర్‌ఐ సెల్ కన్వీనర్ డాక్టర్ మహ్మద్ ఐజాజ్ ఉజ్ జమాన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు...
పోటాపోటీగా జరిగిన లడ్డూ వేలం పాట
తెలంగాణ ప్రాంతానికి నిరంకుశ పాలన నుంచి విముక్తి
లక్ష 36 వేలకు లడ్డు దక్కించుకున్న సాయి కృష్ణ
పెట్టుబడులకు, నూతన ఆవిష్కరణలకు అనుకూల ప్రాంతం - తెలంగాణ
అద్రాస్ పల్లిలో ఈత వనాల పరిశీలన