తాగుబోతు భర్తను మట్టుపెట్టిన భార్య

తాగుబోతు భర్తను మట్టుపెట్టిన భార్య

పెడన :
బంటుమిల్లి మండల పరిధిలోని చిన్న తుమ్మడి గ్రామంలో దారుణం జరిగింది. భర్త మెడపై భార్య స్క్రూ డ్రైవర్ తోపొడిచి హత్య చేసింది. తరచూ తాగి వచ్చి కొట్టడంతో హింస భరించలేక హత్య చేశానపి భార్యఅంటోంది.  

అప్పారావు (30), కీర్తన లకు తోమిదేళ్ల క్రితం వివాహం జరిగింది.  వీరికి ఏడు సంవత్సరాల బాబు వున్నాడు. మంగళవారం రాత్రి సుమారు 11 గంటలు గంటల సమయంలో భార్యాభర్తల మధ్య వివాదం జరిగింది. ఆవేశంతో స్క్రూ డ్రైవర్ తో కీర్తన భర్త మెడపై పొడిచి చంపింది.

Read More Nagole Murder I నాగోల్ హత్య మిస్టరీ, ముగ్గురు నిందితుల అరెస్ట్

Latest News

గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్ గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్
హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) సెక్రటరీ, ఎన్‌ఆర్‌ఐ సెల్ కన్వీనర్ డాక్టర్ మహ్మద్ ఐజాజ్ ఉజ్ జమాన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు...
పోటాపోటీగా జరిగిన లడ్డూ వేలం పాట
తెలంగాణ ప్రాంతానికి నిరంకుశ పాలన నుంచి విముక్తి
లక్ష 36 వేలకు లడ్డు దక్కించుకున్న సాయి కృష్ణ
పెట్టుబడులకు, నూతన ఆవిష్కరణలకు అనుకూల ప్రాంతం - తెలంగాణ
అద్రాస్ పల్లిలో ఈత వనాల పరిశీలన

Social Links

Related Posts

Post Comment