మానవత్వం చాటిన కోబ్రా 205 జవానులు

మానవత్వం చాటిన కోబ్రా 205 జవానులు

ఛత్తీస్ ఘడ్ :
కోబ్రా కమాండో జవానులు మానవత్వం చాటుకున్నన్నారు. బాలింతను నవజాత శిశువును బీజాపూర్ జిల్లా ఊసూరు, నంబి గ్రామాల మధ్య ఉన్న నంబిధారా నదిని దాటించారు.

నంబి గ్రామంలోని నయాపారా నివాసి మడివి జాగి నెలలు నిండకుండానే పురిటి నొప్పులు పడుతుండటంతో ఊసూరుకు తరలించే క్రమంలో ఉదృతంగా ప్రవహిస్తున్న నంబిధారా నదిని దాటవలసి రాగా కోబ్రా 205 జవానుల సహాయంతో నదిని దాటారు.  ఊసూరు ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో తల్లి,బిడ్డ క్షేమంగా వున్నారు.

Read More జమ్మూ ఎన్నికల ఇంచార్జీగా కిషన్

Latest News

గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్ గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్
హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) సెక్రటరీ, ఎన్‌ఆర్‌ఐ సెల్ కన్వీనర్ డాక్టర్ మహ్మద్ ఐజాజ్ ఉజ్ జమాన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు...
పోటాపోటీగా జరిగిన లడ్డూ వేలం పాట
తెలంగాణ ప్రాంతానికి నిరంకుశ పాలన నుంచి విముక్తి
లక్ష 36 వేలకు లడ్డు దక్కించుకున్న సాయి కృష్ణ
పెట్టుబడులకు, నూతన ఆవిష్కరణలకు అనుకూల ప్రాంతం - తెలంగాణ
అద్రాస్ పల్లిలో ఈత వనాల పరిశీలన