బెయిల్ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్న కవిత

రౌస్ ఎవెన్యూ కోర్టులో దాఖలు చేసిన డిఫాల్ట్ బెయిల్ పిటిషన్‌ను కవిత వెనక్కి తీసుకున్నారు. ఈ కేసులో పదే పదే బెయిల్ కోసం వాయిదాలు తీసుకోవడంతో రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

బెయిల్ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్న కవిత

న్యూ ఢిల్లీ, ఆగష్టు 6 :
తీహార్ జైలులో బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కవితతో బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు కెటిఆర్, హరీష్‌రావు ములాఖాత్ అయ్యారు. ఢిల్లీ మద్యం కేసులో ఐదు నెలలుగా ఆమె తీహార్ జైలులో ఉంటున్నారు. ఢిల్లీ మద్యం కేసులో ఇడి, సిబిఐ కేసుల్లో ఆమెను అరెస్టు అయిన విషయం తెలిసిందే. రౌస్ ఎవెన్యూ కోర్టులో దాఖలు చేసిన డిఫాల్ట్ బెయిల్ పిటిషన్‌ను కవిత వెనక్కి తీసుకున్నారు. ఈ కేసులో పదే పదే బెయిల్ కోసం వాయిదాలు తీసుకోవడంతో రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీంతో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్‌ను కవిత విత్ డ్రా చేసుకున్నట్టు సమాచారం. ఈ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆప్ మాజీ మంత్రి మనీష్ సిసోడియాతో సహా పలువురు ప్రముఖులు అరెస్టు అయిన విషయం విధితమే.

Latest News

జ్యోతిరావు పూలే జయంతి... జ్యోతిరావు పూలే జయంతి...
సామాజిక సమానత్వానికి, మహిళా విద్యకు మార్గదర్శకులు జ్యోతిరావు పూలే. అణగారిన వర్గాల అభ్యున్నతి, వారి విద్యాభివృద్ధి కోసం జీవితాంతం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త  జ్యోతిరావు...
గౌడవల్లిలో కుక్కల స్వైర విహారం
జై బాపు -జై భీమ్ -జై సంవిధాన్ అభియాన్
జోరుగా మట్టి దందా... బేస్ మెంట్ పేరిట మట్టి విక్రయాలు...
"వన్ నేషన్ అండ్ వన్ ఎలక్షన్" బ్రాండ్ అంబాసిడర్‌గా : ప్రొఫెసర్ యుద్ధవీర్ కట్టా 
తాటికల్ ఇసుక రీచ్ బంద్ చేయాలని ఆర్డీవోకు వినతి

Social Links

Related Posts

Post Comment