గల్ఫ్ జీఓ పై సీఎం రేవంత్ కు కాంగ్రెస్ ఎన్నారై సెల్ కృతజ్ఞతలు 

గల్ఫ్ జీఓ పై సీఎం రేవంత్ కు కాంగ్రెస్ ఎన్నారై సెల్ కృతజ్ఞతలు 

జయభేరి, హైదరాబాద్ : గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ఉత్తర్వులు జారీ చేసిన ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డికి, సహకరించిన మంత్రివర్గం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులకు టీపీసీసీ ఎన్నారై సెల్ నాయకులు శుక్రవారం గాంధీభవన్ లో విలేఖరుల సమావేశంలో కృతజ్ఞతలు తెలిపారు. 

టీపీసీసీ ఎన్నారై సెల్ చైర్మన్ అంబాసిడర్ డా. బిఎం వినోద్ కుమార్, యూకే కన్వీనర్ గంప వేణుగోపాల్, టిపిసిసి ఎన్నారై సెల్ కన్వీనర్ డాక్టర్ ఎజాజ్ ఉజ్ జమాన్, గల్ఫ్ కన్వీనర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి, కాంగ్రేస్ ఎన్నారై సెల్ నాయకులు షేక్ చాంద్ పాషా, చెన్నమనేని శ్రీనివాస రావు, పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, తోట ధర్మేందర్, కల్యాణి చొప్పల, స్వదేశ్ పరికిపండ్ల, మంద భీంరెడ్డి, బొజ్జ అమరెందర్ రెడ్డి, కొమ్ము గీత  తదితరులు పాల్గొన్నారు.

Read More నూతన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్