అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతదేహం లభ్యం
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
జయభేరి, అక్టోబర్ 13:- అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందారు. ఈ సంఘటన మేడ్చల్ జిల్లా తుంకుంట లో చోటు చేసుకుంది. తుంకుంట కు చెందిన కతిమిల్ల శివకుమార్ అనే వ్యక్తి మహేంద్ర లాజిస్టిక్ పరిశ్రమలో పనిచేస్తున్నాడు.
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు చెరువులో గాలించగా శివకుమార్ మృతదేహం లభ్యమైంది. కాగా శివకుమార్ బైక్ డ్యామేజ్ కావడంతో పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read More శ్రీ గౌరీ అవతారంలో అమ్మవారు
Read More 2027లో దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు..!!
Latest News
మేక పాలు తాగితే రక్తపోటు సమస్యకు చెక్
20 Oct 2024 15:36:47
మేక పాలు తాగితే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయనినిపుణులు చెబుతున్నారు. మేక పాలల్లో ప్రొటీన్స్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. దీంతో ఎముకలు దృఢంగా మారుతాయి. ఇంకా రోగ...
Post Comment