రాకేష్ జైస్వాల్ చొరవతో జిహెచ్ ఎంసి అధికారులు మునిగి పోతున్న రిసాల అబ్దుల్లా ప్రాంతాన్ని సందర్శించారు
హైదరాబాద్ సెప్టెంబర్ 24:
కొద్దీ సంవత్సరాల నుండి కిషన్గంజ్ నాలా వర్షం వల్ల పొంగి పొర్లుతుంటే రిసాలఅబ్దుల్లా ప్రాతం మొత్తం మునిగి ఉటుంది కాబట్టి గత సంవత్సరం నాలా కట్టడం పూర్తి ఆయింది కానీ నాలలో ఉన్నా మట్టిని తీయకుండా నే నాలా కట్టడాలు పూర్తి చేసేసారు కావున ప్రస్తుతం మట్టి తీయకపోవడం వల్ల అ ప్రాంతం మరింత ఎక్కువ నీళ్లు రావడం ప్రారంభం అయింది.
Latest News
మేక పాలు తాగితే రక్తపోటు సమస్యకు చెక్
20 Oct 2024 15:36:47
మేక పాలు తాగితే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయనినిపుణులు చెబుతున్నారు. మేక పాలల్లో ప్రొటీన్స్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. దీంతో ఎముకలు దృఢంగా మారుతాయి. ఇంకా రోగ...
Post Comment