కేంద్రానికి రూ.857 కోట్ల డివిడెండ్ అందజేసిన బిఒఎం
ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బిఒఎం) కేంద్ర ప్రభుత్వానికి రూ.857 కోట్ల డివిడెండ్ను ప్రకటించింది. ఆర్థిక సంవత్సరం 2023- 24గాను ఆ మొత్తానికి విలువ చేసే చెక్కును కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు బిఒఎం ఎండి, సిఇఒ నిధు సక్సేనా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆశీష్ పాండే అందజేశారు. ప్రతీ ఈక్వీటీ షేర్పై 14 శాతం డివిడెండ్ చెల్లించాలని నిర్ణయించింది.
Latest News
గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్
18 Sep 2024 16:04:35
హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) సెక్రటరీ, ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ డాక్టర్ మహ్మద్ ఐజాజ్ ఉజ్ జమాన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు...
Post Comment