దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మదర్ థెరిస్సా 114వ జయంతి వేడుకలు

దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మదర్ థెరిస్సా 114వ జయంతి వేడుకలు

దేవరకొండ..... దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ భవనం నందు  మదర్ థెరిస్సా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు అధ్యక్షులు NVT, జయలక్ష్మి, డాన్స్ మాస్టర్ జగన్ మదర్ థెరీసా పటానికి పూలమాలవేసి నివాళులర్పించినారు.

అనంతరం అధ్యక్షుడు మాట్లాడుతూ... ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అని, ఎవరైనా ఇతరులని పలకరించేటప్పుడు చిరునవ్వుతో పలకరించాలని, ఎక్కడో యుగోస్లేవియాలో పుట్టి కలకత్తాలోని మురికివాడలోని అభాగ్యుల జీవితాలలో వెలుగు నింపిన మహోన్నత వ్యక్తి మదర్ థెరిస్సా అని, తోటి వారికి సాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి కష్టాలలో ఉన్నవారు ఎవరు అని తెలుసుకొని వారికి సహాయం చేసి అమ్మగా మారింది.

Read More రాజేంద్రనగర్ లో ఎదురు కాల్పులు

మంచితనం మానవత్వం దయాగుణం సహాయతత్వం ప్రతి ఒక్కరు అలవర్చుకోవాలని 
ఈ సందర్భంగా వారు అంటూ భారతీయుల చేత అమ్మా అని పిలిపించుకున్న గొప్ప వ్యక్తి మదర్ థెరిస్సా గారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి తాళ్ల శ్రీధర్ గౌడ్, కోశాధికారి కృష్ణ కిషోర్, వైజాగ్ కాలనీ బంగారి, రాము, శ్రీధర్, మోహన్, రాధా, లక్ష్మి ,ప్రతిభ, కళాకారులు క్రీడాకారులు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.

Read More టీపీసీసీ నూతన అధ్యక్ష బాధ్యతల స్వీకారోత్సవం కోసం గన్‌పార్క్ నుంచి గాంధీభవన్ వరకు భారీ ర్యాలీ 

Latest News

గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్ గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్
హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) సెక్రటరీ, ఎన్‌ఆర్‌ఐ సెల్ కన్వీనర్ డాక్టర్ మహ్మద్ ఐజాజ్ ఉజ్ జమాన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు...
పోటాపోటీగా జరిగిన లడ్డూ వేలం పాట
తెలంగాణ ప్రాంతానికి నిరంకుశ పాలన నుంచి విముక్తి
లక్ష 36 వేలకు లడ్డు దక్కించుకున్న సాయి కృష్ణ
పెట్టుబడులకు, నూతన ఆవిష్కరణలకు అనుకూల ప్రాంతం - తెలంగాణ
అద్రాస్ పల్లిలో ఈత వనాల పరిశీలన