కుక్క కాటు బాధితులను పరామర్శ

మెరుగైన వైద్య చికిత్స అందించాలి... రమావత్ రమేష్ నాయక్

కుక్క కాటు బాధితులను పరామర్శ

నేరేడుగొమ్ము : నేరేడు గోమ్ము  మండలం పలుగు తండలో ఉన్న చిన్నారుల పైన,  గ్రామస్తులపైన  కుక్కలు విపరీతంగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి 6 గురిని దేవరకొండ లోని ప్రభుత్వ హాస్పిటల్ లో చేరడం జరిగింది విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ నాయకులు రామావత్ రమేష్ నాయక్  ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించి ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ బి. మంగ్త నాయక్ తో మాట్లాడి  మెరుగైన వైద్య సేవలు  అందించాలని అన్నారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని హైదరాబాద్ తరలించారు.

అనంతరం రామావత్ రమేష్ నాయక్ మాట్లాడుతూ.. తెలంగాణలో కుక్కల దాడిలో ఎంతోమంది చిన్నారులు, పెద్దలు గాయాల పాలవుతున్న, పలు చోట్ల మరణిస్తున్న ఈ ప్రభుత్వం కనీసం చీమకుట్టినట్టు కూడా లేదని,ప్రభుత్వ వెంటనే స్పందించి విచ్చలవిడిగా తిరుగుతున్నటువంటి  కుక్కల నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

Read More వినాయక నవరాత్రులు భక్తి, సాంప్రదాయం, సమైక్యతకు ప్రతీకలు...

Latest News

గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్ గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్
హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) సెక్రటరీ, ఎన్‌ఆర్‌ఐ సెల్ కన్వీనర్ డాక్టర్ మహ్మద్ ఐజాజ్ ఉజ్ జమాన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు...
పోటాపోటీగా జరిగిన లడ్డూ వేలం పాట
తెలంగాణ ప్రాంతానికి నిరంకుశ పాలన నుంచి విముక్తి
లక్ష 36 వేలకు లడ్డు దక్కించుకున్న సాయి కృష్ణ
పెట్టుబడులకు, నూతన ఆవిష్కరణలకు అనుకూల ప్రాంతం - తెలంగాణ
అద్రాస్ పల్లిలో ఈత వనాల పరిశీలన