ఎమ్మార్సీఈ విద్యార్థుల పారిశ్రామిక సందర్శన

ఎమ్మార్సీఈ విద్యార్థుల పారిశ్రామిక సందర్శన

మేడ్చల్ : గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధి మైసమ్మగూడలోని ఎమ్మార్సీఈ విద్యార్థులు మంగళవారం పారిశ్రామిక సందర్శనకు వెళ్లారు.

సోమాజిగూడ పారిశ్రామికవాడలోని నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ అమెచ్యూర్ రేడియో సంస్థను సందర్శించిన విద్యార్థులకు అధ్యాపకులు వివిధ రకాల అమెచ్యూర్ రేడియోలు, అత్యవసర కమ్యూనికేషన్ల ప్రయోజనాల కోసం రేడియో ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ల ఉపయోగంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అశోక్, హెచ్ ఓడీ సంపత్కుమార్, అధ్యాపకులు,విద్యార్థులు పాల్గొన్నారు.

Read More రాష్ట్ర ఉత్తమ ఆర్టీసీ డ్రైవర్ గా వీవీరెడ్డి

Latest News

గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్ గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్
హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) సెక్రటరీ, ఎన్‌ఆర్‌ఐ సెల్ కన్వీనర్ డాక్టర్ మహ్మద్ ఐజాజ్ ఉజ్ జమాన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు...
పోటాపోటీగా జరిగిన లడ్డూ వేలం పాట
తెలంగాణ ప్రాంతానికి నిరంకుశ పాలన నుంచి విముక్తి
లక్ష 36 వేలకు లడ్డు దక్కించుకున్న సాయి కృష్ణ
పెట్టుబడులకు, నూతన ఆవిష్కరణలకు అనుకూల ప్రాంతం - తెలంగాణ
అద్రాస్ పల్లిలో ఈత వనాల పరిశీలన