ఎస్సీ వర్గీరణను నిరసిస్తూ మాల మహానాడు అధ్వర్యంలో నిరసన

ఎస్సీ వర్గీరణ రాజ్యాంగ విరుద్ధం - మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు మోహన్ కృష్ణ

ఎస్సీ వర్గీరణను నిరసిస్తూ మాల మహానాడు అధ్వర్యంలో నిరసన

జయభేరి, ఆగస్టు 21:- ఎస్సి వర్గీకరణను వ్యతిరేకిస్తూ భారత్ బంద్ కార్యక్రమంలో భాగంగా మాల మహానాడు అద్యక్షుడు జి చెన్నయ్య  పిలుపు మేరకు మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ మండలం అలియాబాద్ చౌరస్తా వద్ద మాలమహానాడు ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు.

ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధం అని నేతలు ఆరోపించారు. తక్షణమే ఈ తీర్పును ఉపసంహరించుకోవాలనీ వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు సభ్యులు జాంగిర్, ప్రవీణ్, రవి, శ్యాము, సతీష్, హేమంత్, నవీన్, గోవర్ధన్, కృష్ణ మాల  సోదరులు పాల్గొన్నారు.

Read More సెప్టెంబర్ 17న  ప్రజా పాలన దినోత్సవం

Latest News

గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్ గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్
హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) సెక్రటరీ, ఎన్‌ఆర్‌ఐ సెల్ కన్వీనర్ డాక్టర్ మహ్మద్ ఐజాజ్ ఉజ్ జమాన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు...
పోటాపోటీగా జరిగిన లడ్డూ వేలం పాట
తెలంగాణ ప్రాంతానికి నిరంకుశ పాలన నుంచి విముక్తి
లక్ష 36 వేలకు లడ్డు దక్కించుకున్న సాయి కృష్ణ
పెట్టుబడులకు, నూతన ఆవిష్కరణలకు అనుకూల ప్రాంతం - తెలంగాణ
అద్రాస్ పల్లిలో ఈత వనాల పరిశీలన