శ్రీ మార్కండేయ దేవస్థానం నూతన కమిటీనీ ఏకగ్రీవంగా ఎన్నుక

శ్రీ మార్కండేయ దేవస్థానం నూతన కమిటీనీ ఏకగ్రీవంగా ఎన్నుక

దేవరకొండ..... దేవరకొండ లో శ్రీ మార్కండేయ దేవస్థానం ధర్మకర్తల మండలి మరియు ట్రస్ట్ సభ్యులందరి సమక్షంలో నూతన కమిటీనీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

దేవస్థానం నూతన అధ్యక్షులు వనం జగదీశ్వర్ న్యాయవాది, కార్యదర్శి మస్న మణిదీప్, కోశాధికారి చేరుపల్లి ఎల్లయ్య ని ఎలక్షన్ కమిటీ సభ్యులు  వనం చంద్రమౌళి, చిలువేరు చంద్రమౌళి, అంకం చంద్రమౌళి గార్ల సమక్షంలో ట్రస్ట్ కమిటీ సభ్యులందరూ సిరిపోతు శ్రీరాములు (మాజీ అధ్యక్షులు) సిరందాసు కృష్ణయ్య, గాజుల ఆంజనేయులు, పున్న వెంకటేశ్వర్లు, పులిజాల రామచంద్రం, సిరందాసు శ్రీనివాసులు, పున్న గోవర్ధన్, పగిడిమర్రి విశ్వం, పున్న భావన ఋషి, వనం బిక్షమయ్య, మస్న యాదగిరి,  ఇడం చంద్రమౌళి, వనం యాదయ్య, గాజుల రాజేష్, దాస పత్రి జగదీశ్వర్, ముశిని సత్తయ్య, వనం శ్రీనివాసులు, వనం శేఖర్,  వింజమూరు చంద్రమౌళి, చిలుకూరి నిరంజన్, చిలువేరు స్వామి నందీశ్వర్, చిలుకూరి శశి కుమార్, శ్రీమతి గాజుల యాదమ్మ, శ్రీమతి ఏశాల శ్రీదేవి, పున్న శ్రీనివాసులు, గాజుల వినయ్ కుమార్, పగిడిమర్రి నాగరాజు, పున్నా వెంకన్న, చిలువేరు రాజేష్, తదితరులు పాల్గొన్నారు.

Read More రాజ్యసభ సభ్యుడిగా అభిషేక్‌ మను సింఘ్వీ ఏకగ్రీవ ఎన్నిక

Latest News

గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్ గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్
హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) సెక్రటరీ, ఎన్‌ఆర్‌ఐ సెల్ కన్వీనర్ డాక్టర్ మహ్మద్ ఐజాజ్ ఉజ్ జమాన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు...
పోటాపోటీగా జరిగిన లడ్డూ వేలం పాట
తెలంగాణ ప్రాంతానికి నిరంకుశ పాలన నుంచి విముక్తి
లక్ష 36 వేలకు లడ్డు దక్కించుకున్న సాయి కృష్ణ
పెట్టుబడులకు, నూతన ఆవిష్కరణలకు అనుకూల ప్రాంతం - తెలంగాణ
అద్రాస్ పల్లిలో ఈత వనాల పరిశీలన