సయ్యద్ అజ్మతుల మృతి పాత్రికేయ రంగానికి లోటు
రమావత్ రవీంద్ర కుమార్, నల్లగొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసన సభ్యులు
దేవరకొండ : దేవరకొండ పట్టణానికి చెందిన జనసముద్రం పత్రిక విలేఖరి సయ్యద్ అజ్మతుల్లా మృతి పాత్రికేయ రంగానికి తీరని లోటు అని నల్లగొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. బుధవారం పట్టణంలో అజ్మతుల్లా మృత దేహానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పరామర్శించారు.
Latest News
గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్
18 Sep 2024 16:04:35
హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) సెక్రటరీ, ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ డాక్టర్ మహ్మద్ ఐజాజ్ ఉజ్ జమాన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు...
Post Comment