ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువకుడు అదృశ్యం
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
జయభేరి, ఆగస్టు 26:- ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ యువకుడు అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన మేడ్చల్ జిల్లా తుంకుంట లో చోటు చేసుకుంది. దూళ్ళ మోహన్ కృష్ణ అనే యువకుడు తన బాబాయి ఇంటి వద్ద ఉంటూ తుంకుంట లోని మోర్ సూపర్ మార్కెట్ లో పనిచేస్తున్నాడు.
Read More ఆది దేవుడి ఆశీస్సులు అందరిపై ఉండాలి
Latest News
గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్
18 Sep 2024 16:04:35
హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) సెక్రటరీ, ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ డాక్టర్ మహ్మద్ ఐజాజ్ ఉజ్ జమాన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు...
Post Comment