ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువకుడు అదృశ్యం

కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు

ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువకుడు అదృశ్యం

జయభేరి, ఆగస్టు 26:- ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ యువకుడు అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన మేడ్చల్ జిల్లా తుంకుంట లో చోటు చేసుకుంది. దూళ్ళ మోహన్ కృష్ణ అనే యువకుడు తన బాబాయి ఇంటి వద్ద ఉంటూ తుంకుంట లోని మోర్ సూపర్ మార్కెట్ లో పనిచేస్తున్నాడు.

కాగా ఈ నెల 21 న మధ్యాహ్న సమయంలో కొంపల్లి లోని విజేత సూపర్ మార్కెట్ కు వెళ్తున్న అని చెప్పి ఇంటి నుంచి వెళ్ళాడు. సాయంత్రం వరకు కూడ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాలలో వెతికారు. అయినా మోహన్ కృష్ణ ఆచూకీ లభ్యం కాకపోవడంతో శామీర్ పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యువకుని ఆచూకీ లభిస్తే పోలిసులకు సమాచారం అందించాలని కోరారు.

Read More ఆది దేవుడి ఆశీస్సులు అందరిపై ఉండాలి

Latest News

గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్ గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్
హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) సెక్రటరీ, ఎన్‌ఆర్‌ఐ సెల్ కన్వీనర్ డాక్టర్ మహ్మద్ ఐజాజ్ ఉజ్ జమాన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు...
పోటాపోటీగా జరిగిన లడ్డూ వేలం పాట
తెలంగాణ ప్రాంతానికి నిరంకుశ పాలన నుంచి విముక్తి
లక్ష 36 వేలకు లడ్డు దక్కించుకున్న సాయి కృష్ణ
పెట్టుబడులకు, నూతన ఆవిష్కరణలకు అనుకూల ప్రాంతం - తెలంగాణ
అద్రాస్ పల్లిలో ఈత వనాల పరిశీలన