హ‌నుమాన్ న‌గ‌ర్ కాల‌నీలో ఎల్ల‌మ్మ పండుగ‌కు ఉప్ప‌ల్‌ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ ప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి హాజ‌రు

హ‌నుమాన్ న‌గ‌ర్ కాల‌నీలో ఎల్ల‌మ్మ పండుగ‌కు ఉప్ప‌ల్‌ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ ప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి హాజ‌రు

ఉప్ప‌ల్ హ‌నుమాన్ న‌గ‌ర్ కాల‌నీ అసోసియేషన్ ఉపాధ్య‌క్షుడు కోమ‌టిరెడ్డి కృష్ణారెడ్డి నివాసంలో ఎల్ల‌మ్మ పండుగ ఘ‌నంగా నిర్వ‌హించ‌డం జ‌రిగింది.

ఈ కార్య‌క్ర‌మానికి ఉప్ప‌ల్‌ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ మందుముల‌ ప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి పాల్గొని అమ్మ‌వారి ఆశీస్సులు తీసుకోవ‌డం జ‌రిగింది. ఉప్ప‌ల్ ప్ర‌జ‌లు ఎల్ల‌ప్పుడు సుఖ సంతోషాల‌తో ఉండాల‌ని ఆయ‌న‌ అమ్మ‌వారిని కోరుకోవ‌డం జ‌రిగింది. శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ ఛైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్ట‌ర్‌ కాస‌ర్ల మ‌హేంద‌ర్ రెడ్డి పాల్గొని అమ్మ‌వారి ఆశీస్సులు తీసుకోవ‌డం జ‌రిగింది.

Read More దేవరకొండ ఆసుపత్రిలో ఆరుగురు సిబ్బంది తొలగింపు

IMG-20240820-WA1387

Read More ఘనంగా డిప్యూటీ డి ఎం హెచ్ ఓ సముద్రాల నరహరి ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం 

ఈ కార్య‌క్ర‌మానికి డైరెక్టర్ రఘుమరెడ్డి, మార్కెటింగ్ చీఫ్ శ్రీ తాళ్ల హర్షవర్ధన్, మార్కెటింగ్ ప్రేసిడెంట్ మామిడి తిరుమలేష్ గౌడ్, తోటి మిత్రులు వేముల శేఖర్ గౌడ్, ఎర్రమారెడ్డి సుధాకర్ రెడ్డి, శ్రవణ్ కుమార్, దామర్ల హాజరు కావడం జరిగింది. అలాగే హ‌నుమాన్ న‌గ‌ర్ కాల‌నీ అసోసియేషన్ అధ్య‌క్షుడు గంటా ర‌వీంద‌ర్ రెడ్డి, ఉపాధ్య‌క్షుడు కోమటిరెడ్డి కృష్ణారెడ్డి, స‌హాయ కార్య‌ద‌ర్శి తరువు రమేష్, కోశాధికారి తోలుపునూరి నవీన్ గౌడ్, కార్య‌వ‌ర్గ స‌భ్యులు ఇట్టి రెడ్డి రామచంద్రారెడ్డి, తండు రాము గౌడ్,  క‌నికె శ్రీ‌రాములు పాల్గొని అమ్మ‌వారి ఆశీస్సులు తీసుకోవ‌డం జ‌రిగింది.

Read More రాజేంద్రనగర్ లో ఎదురు కాల్పులు

Latest News

గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్ గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్
హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) సెక్రటరీ, ఎన్‌ఆర్‌ఐ సెల్ కన్వీనర్ డాక్టర్ మహ్మద్ ఐజాజ్ ఉజ్ జమాన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు...
పోటాపోటీగా జరిగిన లడ్డూ వేలం పాట
తెలంగాణ ప్రాంతానికి నిరంకుశ పాలన నుంచి విముక్తి
లక్ష 36 వేలకు లడ్డు దక్కించుకున్న సాయి కృష్ణ
పెట్టుబడులకు, నూతన ఆవిష్కరణలకు అనుకూల ప్రాంతం - తెలంగాణ
అద్రాస్ పల్లిలో ఈత వనాల పరిశీలన